కాల్పుల విరమణ ఒప్పందం తరువాత తిరిగి 9 గంటల ప్రాంతంలో జమ్మూ, శ్రీనగర్, LOC వెంట పాకిస్తాన్ కాల్పులు మొదలు పెట్టింది. శ్రీనగర్ లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భారత సైన్యం. కాశ్మీర్ లోని LOC వెంట ఉద్రిక్తత. కాల్పులను తిప్పికొట్టాలని BSF కు ఆదేశం. కాల్పుల విరమణ ఒప్పందం తరువాత మోడీ హై లెవెల్ మీటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ దాడుల విషయాన్ని మీటింగ్ కు చేరవేసిన అధికారులు. రాజస్థాన్ లోని బార్డర్ టౌన్స్ లో బ్లాక్ అవుట్.
Previous Articleచెరుకులపాడు హత్య కేసులో 11మందికి యావజ్జీవ శిక్ష
Next Article కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్:
Add A Comment