Wednesday, 10 December 2025

Subscribe to BTJ

కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ కు అగ్రస్థానం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగం ప్రధాన బలమని, ఇది దాదాపు 25 లక్షల కుటుంబాలకు నేరుగా ఉపాధి కల్పిస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ. దామోదర్ నాయుడు తెలిపారు. విజయవాడలోని...

ఆంధ్ర ప్రదేశ్ సీఎం హెలికాప్టర్ మార్పు

సీఎం చంద్రబాబుతో పాటు ఇతర వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటివరకు వినియోగిస్తున్న బెల్ కంపెనీ చాపర్‌ను పక్కనపెట్టి,...

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి లో జరుగుతాయి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా 2026 ఏప్రిల్‌లో సర్పంచుల పదవీకాలం ముగియాల్సి ఉండగా, అంతకంటే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు...

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక అంశాల పై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధి, కొత్త పరిశ్రమల...

టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు శిక్షణ

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనే శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన, నిపుణులైన శిక్షణ అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు నాణ్యమైన సేవలు...

విజయవాడ – బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, పైలట్ సకాలంలో అప్రమత్తమై చాకచక్యంగా...

అరుదైన ఘటన.. ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

ఓ ప్రయాణికుడి ప్రాణం కాపాడటం కోసం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఏకంగా కిలోమీటరున్నర దూరం వెనక్కి ప్రయాణించింది. రైల్వే సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించి చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటున్నా,...

త్వరలో APPSC ఇరవై నోటిఫికేషన్ల జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా శుభవార్తను తెలియజేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి సంబంధించిన 20 నోటిఫికేషన్లు...

రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు తగలబెడతామన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన నైతికంగా పూర్తిగా దిగజారారని మండిపడ్డారు....

ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. తెనాలిలో స్వయంగా అందించిన మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే బృహత్తర...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

NIRF ర్యాంకింగ్: దిగజారుతున్న హెచ్‌సీయూ ప్రతిష్ఠ

ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్‌సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొదటిస్థానంలో నిలిచింది. హెచ్‌సీయూలో చదవడం గొప్పగా భావించే...

ట్రంప్ మరో కొత్త నిర్ణయం.. భారతీయులపై ప్రభావం?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారతీయుల ఉద్యోగాలపై బాంబు పేల్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ట్రంప్...

ఎర్రకోట ప్రాంగణంలోని వజ్రాల కలశం అపహరణ

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జైన మతపరమైన ఆచారంలో భాగంగా ఉపయోగించిన అమూల్యమైన కలశం దొంగతనం జరిగింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2న చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బంగారం, వజ్రాలతో పొదిగిన...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img