Wednesday, 3 September 2025

Subscribe to BTJ

అరుదైన ఘటన.. ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

ఓ ప్రయాణికుడి ప్రాణం కాపాడటం కోసం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ఏకంగా కిలోమీటరున్నర దూరం వెనక్కి ప్రయాణించింది. రైల్వే సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించి చేసిన ఈ ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటున్నా,...

త్వరలో APPSC ఇరవై నోటిఫికేషన్ల జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా శుభవార్తను తెలియజేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి సంబంధించిన 20 నోటిఫికేషన్లు...

రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు తగలబెడతామన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన నైతికంగా పూర్తిగా దిగజారారని మండిపడ్డారు....

ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. తెనాలిలో స్వయంగా అందించిన మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే బృహత్తర...

టీటీడీకి భారీ విరాళాలు.. బర్డ్ ట్రస్టుకు ఒకేరోజు రూ.4 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తాయి. ఒకే రోజు ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలు విరాళంగా అందాయి. ముఖ్యంగా దివ్యాంగులకు సేవలందించే బర్డ్...

ఏపీ మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేశ్‌కు ఆస్ట్రేలియా హైకమిషన్ (అవస్ట్రేలియన్ హైకమిషన్) నుంచి అరుదైన గౌరవం లభించింది. ఈ ఆహ్వానం స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Programme...

పర్యాటక రంగంలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు – ఏపీ టూరిజం మంత్రి దుర్గేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) తెలిపారు. రాష్ట్రానికి పర్యాటక రంగంలో ఇప్పటివరకు రూ....

కుప్పంలో సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జల హారతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా "ప్రతి చెరువుకీ నీళ్లిచ్చే బాధ్యత నాది" అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయన కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద...

వైస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించేందుకు మధ్యంతర బెయిల్‌, మద్యం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ ఇప్పించాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది....

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబుకు మూడో స్థానం

దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబు మూడో స్థానం ద‌క్కించుకున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలి ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై 'ఇండియా టుడే' స‌ర్వే నిర్వ‌హించింది. 'మూడ్ ఆఫ్ ద...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

Asylum హోటల్ నిరసనలు పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నాయి: పోలీసు చీఫ్

నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ చైర్, చీఫ్ కానిస్టేబుల్ గావిన్ స్టీఫెన్స్ ప్రకారం, ఆశ్రయ హోటళ్లలో శరణార్థులను ఉంచడంపై నిరసనలు ఈ వేసవిలో పోలీసు బలగాలపై "తీవ్ర ఒత్తిడి"ని కలిగించాయి. జూన్ నుండి...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img