ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తాజాగా 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.…
Browsing: Business
గత పదేళ్లకాలంలో దేశీయబ్యాంకులు రూ. 16.35 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను మాఫీ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈమేరకు సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్…
దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’…