జమ్ము కశ్మీర్లోని అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పంజాబ్కు మళ్లించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో తమ రాష్ట్రం నీటి అవసరాలతో…
Browsing: Jammu&Kashmir News
పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢచర్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే…
పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపై దాడులు చేసింది. 100 మంది…
తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందం నిలిపివేతని సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పాకిస్తాన్ బుధవారం నాడు భారత్ కు ఒక లేఖ రాసింది. ఈ…
పాకిస్తాన్ 21 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచిన భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్ పూర్ణం కుమార్ షా ను బుధవారం ఉదయం భారత్కు…
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇప్పటికీ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనలకు…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 13, 2025న పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన భారత వాయుసేన సిబ్బందితో సమావేశమై, “ఆపరేషన్ సిందూర్”లో…
జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మే 13, 2025న జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతం చేశాయి. తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు,…
భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య మే 12, 2025 సాయంత్రం జరిగిన చర్చలు ముగిసినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.…
కాల్పుల విరమణ ఒప్పందం తరువాత తిరిగి 9 గంటల ప్రాంతంలో జమ్మూ, శ్రీనగర్, LOC వెంట పాకిస్తాన్ కాల్పులు మొదలు పెట్టింది. శ్రీనగర్ లో డ్రోన్ దాడులను…