Browsing: Jammu&Kashmir News

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ మునీర్ అహ్మద్ పాకిస్తాన్‌కు చెందిన మినాల్ ఖాన్ అనే మహిళతో వివాహం చేసుకున్న ఘటన…

ఉగ్రవాదులు ఢిల్లీని టార్గెట్ చేశారన్న వార్తలతో ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలలో సెక్యూరిటీని భారీగా పెంచారు. ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రేస్ లతో పాటు చారిత్రక స్థలాలలోనూ…

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (LoC)కు సమీపంలోని 13 నియోజకవర్గాల ప్రజలకు, వచ్చే రెండు నెలల పాటు ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలని…

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌కు భారతదేశం తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఎయిర్‌మెన్‌కు నోటీసు…

పహల్గాం దాడి (ఏప్రిల్ 22, 2025) వెనుక లష్కర్-ఎ-తైబా (LeT) టాప్ కమాండర్ ఫరూక్ అహ్మద్ నేతృత్వంలోని నెట్వర్క్ ముఖ్య పాత్ర పోషించిందని జాతీయ ఎన్విస్టిగేషన్ ఏజెన్సీ…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) 2019 పుల్వామా దాడి తర్వాత తొలిసారి సమావేశమైంది. దీనిని “సూపర్ క్యాబినెట్” అని కూడా…

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ…

పహల్గామ్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ లోయలోని సుమారు 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్ మార్గాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించింది.…

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలోని బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత, భద్రతా…

పెహల్‌గామ్‌ ఉగ్రదాడితో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలను…