Browsing: Jammu&Kashmir News

భారత ప్రభుత్వం 2025 ఏప్రిల్ 28న పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను నిషేధించింది. ఈ చర్య, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26…

పహల్గం ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారికంగా చేపట్టింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి…

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటోంది.​ సింధు జలాల ఒప్పందంపై కీలక…

పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా, జమ్మూ కాశ్మీర్‌లోని భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను…

కాశ్మీర్ లో ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీ వేదికగా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో…

పెహల్గాం మారణకాండ నేపథ్యంలో కాశ్మీర్ లోయలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26…

25 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ…

జమ్ము కాశ్మీర్‌లో మంగళవారం జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన…

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు మరణించారు. కాగా మరో…

జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల కిరాతక చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్…