Wednesday, 3 September 2025

Subscribe to BTJ

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

వినాయక నిమజ్జనంలో ఇద్దరు మృతి, 7గురికి గాయాలు

ఇటిక్యాల మండల కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధుని నిమజ్జనం చేసేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో గణనాథుని ట్రాక్టర్ ను డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి...

స‌హ‌చ‌ర ఉద్యోగినితో రొమాంటిక్ రిలేష‌న్‌.. Nestle సీఈవోపై వేటు

స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార ఉత్ప‌త్తుల కంపెనీ నెస్లే సీఈవో(Nestle CEO) లారెంట్ ఫ్రెక్సీపై వేటు వేశారు. స‌హ‌చ‌ర ఉద్యోగినితో రొమాంటిక్ రిలేష‌న్ కొన‌సాగించిన నేప‌థ్యంలో కంపెనీ ఆ చ‌ర్య‌లు తీసుకున్నది. నెస్‌ప్రెసో సీఈవో...

యూకేలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి.. మృతుల్లో ఒకరు హైదరాబాదీ

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK)లోని ఎసెక్స్‌ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని...

రూ.5.3 కోట్ల మోసం కేసులో IRDA అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు

దేశంలోని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐలో భారీ మోసం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ ఒకరు నకిలీ ఇన్వాయిస్‌లు, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా...

దాబా ఓనర్ బైక్​ను తీసుకెళ్లిపోయిన రాహుల్ గాంధీ సెక్యూరిటీ- కంప్లైంట్ చేసినా ఉపయోగం లేదు

రాహుల్ యాత్రలో జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల దర్భంగా జిల్లాలో రాహుల్ పర్యటించగా, స్థానికంగా ఉన్న ఓ దాబా ఆపరేటర్ బైక్​ను సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లిపోయారని ఆరోపణ వెలుగులోకి...

పశ్చిమ లండన్ అసైలం హోటల్‌లో ముసుగులు ధరించిన వ్యక్తుల ప్రవేశ ప్రయత్నం: ఐదుగురు అరెస్టు

2025 ఆగస్టు 30న (శనివారం) వెస్ట్ డ్రేటన్ (West Drayton) ప్రాంతంలోని క్రౌన్ ప్లాజా (Crowne Plaza)లోki, ముసుగులు ధరించిన వ్యక్తులు హోటల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెట్రోపాలిటన్ పోలీసు (Met Police) ప్రకారం,...

ఇజ్రాయెల్ దాడిలో హూతీల ప్రధానమంత్రి మృతి

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించగా, ప్రధాన నేత అహ్మద్‌ అల్‌-రహావీ మృతి చెందారు. హూతీల ధృవీకరణ ప్రకారం, రహావీతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు...

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం?

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)లో భారీ నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. ట్రేడింగ్ కార్యకలాపాల కోసం ఏఏఐకు చెందిన రూ.232 కోట్ల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలున్న సీనియర్ మేనేజర్‌ను...

హాస్పిటల్‌లో రౌండ్స్‌లో ఉండగా గుండెపోటు.. కార్డియాక్ సర్జన్ మృతి

తమిళనాడు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో (సవీతా మెడికల్ కాలేజీ) కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల డా. గ్రాడ్లిన్ రాయ్ (Dr. Gradlin Roy) బుధవారం (ఆగస్టు 28) విధుల్లో భాగంగా ఆసుపత్రి...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

Asylum హోటల్ నిరసనలు పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నాయి: పోలీసు చీఫ్

నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ చైర్, చీఫ్ కానిస్టేబుల్ గావిన్ స్టీఫెన్స్ ప్రకారం, ఆశ్రయ హోటళ్లలో శరణార్థులను ఉంచడంపై నిరసనలు ఈ వేసవిలో పోలీసు బలగాలపై "తీవ్ర ఒత్తిడి"ని కలిగించాయి. జూన్ నుండి...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img