Wednesday, 3 September 2025

Subscribe to BTJ

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌ అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలే నిదర్శనంగా...

యూకేలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి.. మృతుల్లో ఒకరు హైదరాబాదీ

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK)లోని ఎసెక్స్‌ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని...

దాబా ఓనర్ బైక్​ను తీసుకెళ్లిపోయిన రాహుల్ గాంధీ సెక్యూరిటీ- కంప్లైంట్ చేసినా ఉపయోగం లేదు

రాహుల్ యాత్రలో జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల దర్భంగా జిల్లాలో రాహుల్ పర్యటించగా, స్థానికంగా ఉన్న ఓ దాబా ఆపరేటర్ బైక్​ను సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లిపోయారని ఆరోపణ వెలుగులోకి...

అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్

భారత తపాలా శాఖ (India Post) అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను (లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతులు, పార్సెల్స్) 2025 ఆగస్టు 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది అమెరికా కస్టమ్స్ అండ్...

నేనే ఇండి కూటమి సీఎం అభ్యర్థిని.. ప్రకటించుకున్న తేజస్వి యాదవ్​

ప్పటివరకు రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ రెండూ కూటమి బిహార్​ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే తేజస్వి యాదవ్​ రాహుల్​ గాంధీ సమక్షంలోనే తానే సీఎం క్యాండిడేట్​...

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా భారత ఆర్థిక వృద్ధి

2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో (Q1 FY26) దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. By: A.N.Kumar | 31 Aug 2025 7:00 PM Share: భారత...

పండుగలకు స్వదేశీ వస్తువులే వాడండి – మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. పండుగల సందర్భంగా స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గణేశ్ ఉత్సవాలు...

పుతిన్‌తో భేటీ ముందు.. ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ ఫోన్

షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు కోసం చైనాలోని తియాంజిన్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ఫోన్ చేశారు. ఈ సంభాషణ రష్యా అధినేత...

యూఎస్ సుంకాలు: భారత్‌ను లక్ష్యంగా చేసుకోండి.. యూరప్ దేశాలను కోరిన వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 50% సుంకాలు (టారిఫ్‌లు) విధించారు. ఇప్పుడు వైట్‌హౌస్ యూరోపియన్ దేశాలను కూడా భారత్‌లాగా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

Asylum హోటల్ నిరసనలు పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నాయి: పోలీసు చీఫ్

నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ చైర్, చీఫ్ కానిస్టేబుల్ గావిన్ స్టీఫెన్స్ ప్రకారం, ఆశ్రయ హోటళ్లలో శరణార్థులను ఉంచడంపై నిరసనలు ఈ వేసవిలో పోలీసు బలగాలపై "తీవ్ర ఒత్తిడి"ని కలిగించాయి. జూన్ నుండి...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img