Sunday, 14 December 2025

Subscribe to BTJ

ట్రంప్ మరో కొత్త నిర్ణయం.. భారతీయులపై ప్రభావం?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారతీయుల ఉద్యోగాలపై బాంబు పేల్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ట్రంప్...

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే నేనే సీఎం అంటూ పళనిస్వామి ప్రకటన

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై...

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ (Anil Ambani) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో చుట్టుముట్టబడిన ఆయనపై తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిర్యాదు చేయడంతో కొత్త...

మూడో బిడ్డకు ప్రసూతి సెలవు ఉండదా?.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డ ప్రసవానికి ప్రసూతి సెలవు వర్తిస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రసూతి సెలవు 180 రోజులను రెండుసార్లకే పరిమితం చేస్తూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2010లో...

ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సహకరించడానికి సిద్ధం UN లో భారత రాయబారి

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే దౌత్య మార్గమే ప్రధాన పరిష్కారం అని స్పష్టంచేసింది. ఈ సంఘర్షణకు త్వరగా ముగింపు పలకడానికి అవసరమైన అన్ని...

ఉపాధ్యాయ దినోత్సవం: పూజారి కాబోయి టీచర్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ మనమందరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితంలో కొన్ని విశేషాలు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. భారత...

ఫీజులు నిర్ధారించాల్సింది ఇంజినీరింగ్‌ కాలేజీలే – ఆ అధికారం ఉన్నత విద్యా కమిషన్‌కు లేదు :సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజుల ఖరారు చేసేందుకు గరిష్ఠ పరిమితులతో కూడిన శ్లాబ్‌లు నిర్ణయించే అధికారం ఉన్నత విద్యా కమిషన్‌కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2023-26 మధ్యకాలానికి కాలేజీ ఫీజు నిర్ధారణ...

పౌరసత్వం రాకముందే ఓటరుగా నమోదు చిక్కుల్లో సోనియా గాంధీ

ఓటరు నమోదు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తాజాగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఆమెకు భారత పౌరసత్వం అధికారికంగా లభించడానికి మూడేళ్ల ముందే, అంటే 1980లోనే ఆమె పేరు...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌ అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలే నిదర్శనంగా...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

NIRF ర్యాంకింగ్: దిగజారుతున్న హెచ్‌సీయూ ప్రతిష్ఠ

ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్‌సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొదటిస్థానంలో నిలిచింది. హెచ్‌సీయూలో చదవడం గొప్పగా భావించే...

ట్రంప్ మరో కొత్త నిర్ణయం.. భారతీయులపై ప్రభావం?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారతీయుల ఉద్యోగాలపై బాంబు పేల్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ట్రంప్...

ఎర్రకోట ప్రాంగణంలోని వజ్రాల కలశం అపహరణ

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జైన మతపరమైన ఆచారంలో భాగంగా ఉపయోగించిన అమూల్యమైన కలశం దొంగతనం జరిగింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2న చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బంగారం, వజ్రాలతో పొదిగిన...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img