Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • 2006 ముంబై రైలు పేలుళ్లు 12 మంది నిర్దోషులుగా విడుదల: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
  • పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం
  • ఔటర్​ రింగ్​ రైల్ తుది ఎలైన్​మెంట్ ఖరారు: 8 జిల్లాలు, 26 స్టేషన్లు, 392 కిలోమీటర్లు
  • దేశానికి జాతీయ భాష అవసరం లేదు: కేటీర్
  • యానాంలో రికార్డ్ ధర పలికిన పులస చేప
BTJBTJ
Monday, July 21
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News»Sports

తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి గాయం కార‌ణంగా మిగతా ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు దూరం

July 21, 202502 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ కు ఎదురు దెబ్బ త‌గిలింది. బ్యాటింగ్ ఆల్ రౌండ‌ర్, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి గాయం కార‌ణంగా మిగ‌తా టెస్టుల‌కు దూర‌మైన‌ట్లు తెలుస్తోంది. అత‌ని గాయానికి కార‌ణం తెలియ‌క పోయిన‌ప్ప‌టికీ, మిగ‌తా రెండు టెస్టుల‌కు దూర‌మైన‌ట్లు మాత్రం తెలుస్తోంది. ఈనెల 23 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జ‌ట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్ట‌ర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు వేదిక‌గా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఐదు టెస్టుల సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఓడి 1-2తో వెనుకంజ‌లో ఉన్న భార‌త్, ఈ మ్యాచ్ గెలిచి, సిరీస్ స‌మం చేయాల‌ని భావిస్తోంది. అయితే ఇప్పుడు నితీశ్ దూరం కావ‌డం ప్ర‌తికూలంగా మారింది. తాజాగా మాంచెస్ట‌ర్ కు చేరుకున్న భార‌త్ కు వ‌ర్షం స్వాగతం ప‌లికింది. దీంతో ఇండోర్ సెష‌న్ లోనే టీమిండియా ప్లేయ‌ర్లు ప్రాక్టీస్ కొన‌సాగించారు. ఇది ఆప్ష‌న్ ట్రైనింగ్ సెష‌న్ కావ‌డంతో కొంత‌మంది ఈ సెష‌న్ ను స్కిప్ చేశారు. వారిలో కెప్టెన్ శుభ‌మాన్ గిల్, కేఎల్ రాహుల్, జ‌స్ ప్రీత్ బుమ్రా, రిష‌భ్ పంత్, నితీశ్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌దిత‌ర ప్లేయ‌ర్లు ఉన్నారు.

మ‌రోవైపు లెఫ్టార్మ్ పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ కూడా గాయం కార‌ణంగా సిరీస్ కు దూర‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెష‌న్ లో బంతిని ఆపుతుండ‌గా, బౌలింగ్ చేసే ఎడ‌మ చేతికి గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. గాయం తీవ్ర‌త దృష్ట్యా అత‌డిని ప‌క్క‌న పెట్టాల‌ని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అత‌ని స్తానంలో మ‌రో ఆల్ రౌండ‌ర్ అన్షుల్ కాంబోజ్ ను టీమ్ లోకి ఎంపిక చేశారు. దేశ‌వాళీల్లో అద‌ర‌గొట్టిన అన్షుల్ అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే నాలుగో టెస్టులో అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే భార‌త్ ఏ త‌ర‌పున ఇంగ్లాండ్ ల‌య‌న్ పై ఐదు వికెట్లు తీసి, ఒక అర్ద సెంచ‌రీని కూడా సాధించాడు. వికెట్ టేకింగ్ తోపాటు లోయ‌ర్ ఆర్డ‌ర్ లో ప‌రుగులు సాధించ‌గ‌ల స‌త్తా అత‌ని సొంతం. ఐపీఎల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున కూడా ఆడి , ఆక‌ట్టుకున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్ లు ఆడిన కాంబోజ్.. 79 వికెట్లు తీశాడు.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Anshul Kamboj Arshdeep Singh India England Series 2025 KL Rahul Nitish Reddy Old Trafford Test Rishabh Pant Shubman Gill Team India News Telugu Cricketer
Previous Articleఎమ్మెల్యే శ్రీగణేశ్ పై దాడికి యత్నించిన దుండగులు
Next Article యానాంలో రికార్డ్ ధర పలికిన పులస చేప
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

నేరానికి శిక్ష అవసరం కానీ మార్పుకి అవకాశం ఇవ్వడం మానవతా ధర్మం! తెలుగు తెరపై, వ్యవస్థపై నిజాయితీగా సంధించిన ఓ ప్రశ్న ’23’

May 19, 2025

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025
Don't Miss

2006 ముంబై రైలు పేలుళ్లు 12 మంది నిర్దోషులుగా విడుదల: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

BOMBAY NEWS July 21, 2025

19 ఏళ్ల నాటి 2006 ముంబయి రైళ్లలో పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ…

Add to Bookmark Bookmark

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం

July 21, 2025

ఔటర్​ రింగ్​ రైల్ తుది ఎలైన్​మెంట్ ఖరారు: 8 జిల్లాలు, 26 స్టేషన్లు, 392 కిలోమీటర్లు

July 21, 2025

దేశానికి జాతీయ భాష అవసరం లేదు: కేటీర్

July 21, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.