Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్
  • తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా
  • పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం
  • అమెరికా లో ఎంట్రీకి హెచ్‌-1బీ కి ప్రత్యామ్నాయం ఓ-1 అవుతుందా?
  • RAW నూతన సారథిగా పరాగ్ జైన్
BTJBTJ
Sunday, June 29
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»india news

ఆపరేషన్ సిందూర్‌లో అదే జరిగితే పాక్ నాలుగు ముక్కలయ్యేది: రాజనాథ్ సింగ్

May 30, 2025No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

గోవాలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ INS Vikrant ను సందర్శించి, నౌకాదళ సిబ్బందితో ముచ్చటించారు. 1971లో పాకిస్థాన్ రెండు ముక్కలైందని, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం జోక్యం చేసుకుంటే దాయాది దేశం ఇప్పటికే నాలుగు ముక్కలయ్యేదని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ మరోసారి దాడికి తెగబడితే, ఈసారి భారత నౌకాదళం యుద్ధంలో పాల్గొంటుందని, ఇది కేవలం ‘Warm up’ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు, ‘ఉగ్రవాదుల హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌లను భారత్‌కు అప్పగించాలి. పాకిస్థాన్‌ తరచూ వార్తల కోసం సిద్ధంగా ఉన్నాం’ అంటూ ప్రకటిస్తున్నప్పటికీ, ఇది కేవలం మాటలకే పరిమితమవుతుంది నిజమైన శాంతికోసం ఉగ్రవాద నిర్మూలనపై పాక్ సంకల్పం చూపించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

INS విక్రాంత్ ఆధ్వర్యంలోని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (CBG), MIG-29K యుద్ధ విమానాలు, ఎయిర్‌బోర్న్ హెలికాప్టర్లతో కలసి నౌకాదళం సముద్రంపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ వాయుసేన మక్రాన్ తీరం నుంచి సముద్రంలోకి రాకుండా అడ్డుకోవడంలో నౌకాదళం విజయవంతమైంది. నౌకాదళ యుద్ధనౌకలు దక్షిణ, పశ్చిమ తీరాల్లో క్షిపణి ప్రయోగాలు చేసి శక్తివంతమైన సందేశాన్ని పంపాయి.

‘మీరు యుద్ధంలోకి రాకుండానే మీ సంసిద్ధతతో శత్రువుని భయపెట్టారు. మీ శక్తి చూస్తేనే వారు భయపంతో వెనక్కిపోతారు’ అని INS విక్రాంత్ నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. 1971 బంగ్తాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత నౌకాదళం చావుదెబ్బ కొట్టింది. దాయాదికి ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన కరాచీ పోర్టుపై దాడిచేయడంతో పాక్ యుద్ధంలో లొంగిపోయింది. నేవీ ఆపరేషన్ ట్రైడెంట్‌‌తో డిసెంబరు 4 కరాచీ పోర్టును స్వాధీనం చేసుకుంది. అందుకే ఏటా డిసెంబరు 4న భారత నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటుంది

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
1971 Bangladesh War India Defense Indian Navy INS Vikrant MIG-29K Naval Day Naval Warfare Operation Sindoor Pakistan Warning Rajnath Singh
Previous Articleతెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ‌ద్ద‌ర్ అవార్డ్స్
Next Article ఆర్టికల్‌ 370 రద్దు అభినందనీయం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్ ఖుర్షీద్
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్

india news June 29, 2025

రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్…

Add to Bookmark Bookmark

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా

June 29, 2025

పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం

June 29, 2025

అమెరికా లో ఎంట్రీకి హెచ్‌-1బీ కి ప్రత్యామ్నాయం ఓ-1 అవుతుందా?

June 29, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.