పహల్గామ్ దాడి తరువాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న వివాదం కారణంగా లండన్లోని Leicester Square లో బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. మే 9 వ తేదీన రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని Madame Tussauds లో ఆవిష్కరించాల్సి ఉంది అయితే ఇది వాయిదాపడే అవకాశం ఉందా? అయితే ఈ విషయం గురించి అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు. అయితే షారుక్ ఖాన్, కాజల్ ల విగ్రహాల ఆవిష్కరణ వాయిదా పడడం తో ఇది కూడా వాయిదా పడవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
Previous Articleబ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం
Next Article తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎం కోరుతున్నారు?
Add A Comment