విజయవాడలో బంగారు బిస్కెట్ల స్కీం పేరుతో రూ. 10 కోట్ల మోసం AP/TS News May 29, 2025చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టి, పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు. విజయవాడలో జరిగిందీ ఘటన.…