1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల భద్రతా బలగాలు: ఛత్తిస్ గఢ్ లో భారీ ఆపరేషన్ AP/TS News April 24, 2025ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో కర్రేగుట్టల వద్ద 2025 ఏప్రిల్ 24న భారీ యాంటీ-నక్సల్ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 1,000 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో నక్కినట్లు సమాచారం…