ఉత్తర ప్రదేశ్లో ముస్లిం జర్నలిస్ట్ దంపతులు ఆత్మహత్యాయత్నం: అవినీతిని వెలుగులోకి తెచ్చినందుకే వేధింపులకు గురయ్యామని ఆరోపణ U.P NEWS May 30, 2025ఉత్తర ప్రదేశ్లోని Pilibhit జిల్లా Kasba Barkheda కు చెందిన ముస్లిం జర్నలిస్టులు ఇస్రార్, అతని భార్య మిరాజ్ ఇద్దరూ విషం సేవించుకున్నారు. రోడ్డు నిర్మాణంలో అవినీతిని…