ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ యుద్ధ విమానాలు కూలినట్లు పాకిస్థాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ఇవాళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్…
Browsing: India Pakistan Conflict
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వేదికగా భారత దౌత్యవేత్త అనుపమా సింగ్ , పాకిస్థాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ఒకవైపు పెంచి పోషిస్తూనే, మరోవైపు తామే బాధితులమంటూ…
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA ) ఇవాళ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్లో ఎటువంటి అణుధార్మికత లీకేజీ (Radiation Leak) లేదని చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి…
భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ…
భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 13, 2025న పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన భారత వాయుసేన సిబ్బందితో సమావేశమై, “ఆపరేషన్ సిందూర్”లో…
ఇండిగో, ఎయిర్ ఇండియా మంగళవారం పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా మరో మూడు సరిహద్దు ప్రాంతాలకు విమానాలను రద్దు…
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మరియు ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఇటీవల ప్రకటించారు: “భారత్ దాడులు ఆపితే, మేమూ ఉద్రిక్తతలను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం.” ఈ ప్రకటన,…
ఒకవైపు శత్రుదేశం పాకిస్థాన్తో భారత్ వీరోచితంగా పోరాడుతుంటే మరోవైపు బీజేపీ సోషల్ మీడియా వేదికగా తన నీచబుద్ది చూపిస్తుందని నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించాడు. భారత్…
భారత్, పాకిస్తాన్ ల మధ్యా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అనతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫాంస్ పాక్ కు మద్దతుగా నిలుస్తున్న…