అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను 2026 నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బడ్డీ కార్టర్ (రిపబ్లికన్, జార్జియా) అధికారికంగా నామినేట్ చేశారు.…
Browsing: India Pakistan Tensions
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ జిల్లా సందర్శించారు. ఇటీవలి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ సైన్యం…
జైపూర్లోని కొన్ని మిఠాయిల దుకాణాలు ఇటీవల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ మిఠాయిల పేర్లు మార్చే నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా సాంప్రదాయమైన భారతీయ స్వీట్లైన…
ఉరుములు, మెరుపులతో కూడిన కారుమబ్బులు. విమానం అలాగే ముందుకు చొచ్చుకువెళితే అందులోని ప్రయాణికులందరికీ ప్రమాదం పక్కకు వెళదామంటే పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లక తప్పని పరిస్థితి. రెండు దేశాల…
భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల…
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం (7, లోక్ కల్యాణ్ మార్గ్, ఢిల్లీ)లో మే 11, 2025న త్రివిధ…
ఆపరేషన్ సిందూర్ (మే 7, 2025) సందర్భంగా, భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత,…
పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ…
పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం…
భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని బాగ్లిహార్ డ్యామ్ నుండి నీటి విడుదలను నిలిపివేసింది. ఈ చర్య, ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది, ముఖ్యంగా పర్యాటకులు,…