ఇరాన్ నుండి భారత్ చేరుకున్న 827 మంది Iran News June 23, 2025ఇరాన్లో ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” కింద జూన్ 21, 2025 నాటికి 827 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించింది.…