ఆపరేషన్ సింధూర్ లో తెలుగు జవాన్ వీర మరణం. india news May 10, 2025ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23). భారత సైన్యంలోకి వెళ్లాలని మురళికి చిన్ననాటి…