కరీంనగర్: ఎలక్ట్రిక్ బస్సులో నుంచి మంటలు Karimnagar News June 28, 2025కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు లోనైన చెందిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమందించారు.…