Browsing: Pahalgam Terror Attack

2025 మే 28న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ సమావేశంలో…

భారత్‌పై ఉగ్రవాదులు ఎలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారో.. అదే తరహాలో పాక్ మిలటరీ అధికారులు సైతం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్…

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల…

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి మూడు నెలల ముందు (జనవరి 2025లో) అక్కడికి…

జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లలో వున్న హై ప్రొఫైల్ ఉగ్ర నాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసికట్టాయి. ఈ క్ర్మంలో ఆ రాష్ట్రంలోని జైళ్లపై…

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, మరణించారు. ఈ దాడిలో భారత నౌకాదళ అధికారి…

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (LoC)కు సమీపంలోని 13 నియోజకవర్గాల ప్రజలకు, వచ్చే రెండు నెలల పాటు ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలని…

పాకిస్తాన్ ప్రభుత్వం లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భద్రతను గణనీయంగా పెంచింది. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారతదేశం నుండి…