సెప్టిక్ ట్యాంకులో బంగారం తీయడానికి వెళ్లి నలుగురు కూలీలు దుర్మరణం Rajasthan News May 28, 2025రాజస్థాన్లోని జైపూర్లో సీతాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అచల్ జ్యువెల్స్ అనే జ్యువెలరీ కంపెనీలో 2025 మే 26 రాత్రి 8:30 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది.…