తూర్పు గోదావరి జిల్లాలోని మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ AP/TS News April 21, 2025ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో అమానుష పరిణామం చోటు చేసుకున్నది. ఈ గ్రామంలో దళితుల్ని అగ్ర వర్ణాలవారు సాంఘిక బహిష్కారం చేశారు.…