పాఠశాలలో విష ప్రయోగం – వాటర్ ట్యాంకులో, భోజన సామగ్రిపై పురుగుల మందు చల్లిన దుండగులు AP/TS News April 16, 2025ఆదిలాబాద్: ఇచ్చోడ మండలం ధర్మపురిలో విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. అయితే సిబ్బంది అప్రమత్తం వల్ల సుమారు 30మంది విద్యార్థులకు ప్రాణహాని తప్పింది. విద్యార్థులు తాగేనీటి ట్యాంకులో దుండగులు…