జమ్మూ కాశ్మీర్ లో భద్రతా కారణాలతో 50 పర్యాటక ప్రదేశాలను మూసివేసిన ప్రభుత్వం Jammu&Kashmir News April 30, 2025పహల్గామ్లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ లోయలోని సుమారు 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్ మార్గాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించింది.…