Thursday, 19 March 2026

Subscribe to BTJ

పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే తెలుగు రాష్ట్రాల గురించి ఎటువంటి ప్రస్తావనలు చేసింది?

జనవరి 29, 2026న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 లో తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) గురించి పలు సానుకూల ప్రస్తావనలు ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణ నియంత్రణ, సాగు...

వాణిజ్య భవనాల తనిఖీకి హైడ్రా సిద్ధం

హైదరాబాద్‌లో వాణిజ్య భవనాలు (కమర్షియల్ బిల్డింగ్స్)లో అగ్ని భద్రతా నిబంధనల అమలుకు HYDRAA (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) సిద్ధమైంది. ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని...

విశ్రాంత ఐపీఎస్ భార్యను మోసగించిన కేసులో నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో మోసం చేసిన కేసులో నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది సాధారణ సైబర్ ఇన్వెస్ట్‌మెంట్...

నేటి నుచే మేడారం మహా జాతర

నేటి నుంచే (జనవరి 28, 2026, బుధవారం) మేడారం మహా జాతర (సమ్మక్క సారలమ్మ మహా జాతర) అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ వేడుక 2026...

విదేశీ యువతులతో వ్యభిచారం: సైబరాబాద్‌లో ఏడుగురు అరెస్టు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ దేశాలతో పాటు భారతదేశంలోని...

గోల్కొండ కోటలో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15, 2025న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాణీమహల్...

హైదరాబాద్ లో మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఒక బస్సులో మహిళా కండక్టర్, ఓ ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బస్సు ఎక్కడపడితే అక్కడ ఆపలేమని కండక్టర్ చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ప్రయాణికురాలు,...

దేశంలోనే తెలంగాణలో మొదటి సారి వరుసగా రెండు నెలల పాటు నెగటివ్ ద్రవ్యోల్భణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వరుసగా రెండు నెలల పాటు జూన్, జూలైలలో నెగిటివ్ ద్రవ్యోల్బణం (deflation) నమోదు చేసింది. ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం....

ఖ‌జానా జ్యువెల‌రీ చోరీ కేసు.. ముగ్గురు నిందితుల అరెస్టు

హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌ ఖ‌జానా జ్యువెల‌రీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పుణెలో ఒక‌రిని, బీద‌ర్‌లో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బిహార్‌కు చెందిన‌వార‌ని పోలీసులు వెల్ల‌డించారు....

హైకోర్టు లో బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం

బంజారాహిల్స్ రోడ్ నెం.12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై ఇవాళ (గురువారం) హైకోర్టు విచారణ చేపట్టింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా భద్రపరచాలని సూచించింది. విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

ప్రిన్స్ ఆండ్రూకి ఉచ్చు: అమెరికాలో సాక్ష్యం చెప్పాల్సిందేనని స్టార్మర్ డిమాండ్

లండన్/వాషింగ్టన్: అమెరికాకు చెందిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో బ్రిటన్ మాజీ రాజకుమారుడు ఆండ్రూ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా విడుదలైన సంచలన పత్రాల నేపథ్యంలో, ఆండ్రూ...

బ్రిటన్ లో ‘అసిస్టెడ్ డయింగ్’ బిల్లుపై కీలక మలుపు; వేల్స్ అసెంబ్లీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

లండన్: బ్రిటన్ పార్లమెంటులో అత్యంత వివాదాస్పదమైన 'టర్మినల్లీ ఇల్ అడల్ట్స్' (సహాయక మరణం) బిల్లు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. లార్డ్స్ సభలో ఈ బిల్లుపై నేడు తుది చర్చలు జరుగుతుండగా, మరోవైపు...

బ్రిటన్‌లో మళ్ళీ పెరిగిన ధరల మంట: 3.4 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం

లండన్: గత ఐదు నెలలుగా తగ్గుతూ వస్తున్న ధరల భారం బ్రిటన్‌లో మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 2025 గణాంకాల ప్రకారం, ద్రవ్యోల్బణం అనూహ్యంగా 3.4 శాతానికి పెరిగింది. నవంబర్‌లో ఇది 3.2 శాతంగా...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img